Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక పద్ధతి ప్రకారం, లవ్ జీహాద్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణలో తేలింది. హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు పలువురు ముస్లిం యువకులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విషయం వెల్లడైంది.
Bulldozers Rolled: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. అధికారిక ప్రకటన ప్రకారం, బుల్డోజర్ల చర్య మహారాజ్గంజ్, సిద్ధార్థ్నగర్, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది. ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మతస్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక ఆక్రమణ డ్రైవ్లో భాగంగా సాగాయి. Read Also: Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర…
ప్రమాదకరమైన యురేనియంను భారత్లోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఇండో- నేపాల్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనుంచి 2కేజీల యురేనియంతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. మొత్తం 15 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. భారత్ లోకి 2 కిలోల యురేనియంను ఇండో-నేపాల్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే వారివద్దకు యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు. అయితే..…