సూడాన్లో మూడు రోజుల కాల్పుల విరమణ కదిలించింది. దేశం గందరగోళంలోకి లోతుగా మునిగిపోతుందనే భయాలను పెంచింది. భారతదేశం తన పౌరులను సంఘర్షణ ప్రాంతం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మూడు బ్యాచ్లలో భారతీయ పౌరులను తరలించింది.
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు.
The State of Happiness 2023: ఏదైనా చెబితే కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. ఎందుకంటే.. ఎంతో మందిని దూరం చేసింది.. తమకు కష్టసమయంలో అండగా ఉండేది ఎవరు? దూరం జరిగేది ఎవరు అనేది కూడా బయటపెట్టింది.. అయ్యో అంటూ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా.. నా వాళ్లు అని చెప్పుకుని స్థితి కూడా లేకుండా చేసింది.. మొత్తంగా కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది.…
Indians Foreign Travel: సమయం దొరికిందంటే చాలు.. విహార యాత్రలు ప్లాన్ చేసుకునేవాళ్లు.. సమయం కుదుర్చుకుని మరీ టూర్లు తిరిగేవారు.. ఇలా టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది.. కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకుంటే.. మరికొందరు విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మొగ్గుచూపుతారు.. కరోనా మహమ్మారి విజృంభణతో దీనికి కొంత బ్రేక్ పడినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. యథావిథిగా విదేశీ విహార యాత్రలకు వెళ్తున్నారు.. అయితే, విదేశీ ట్రిప్ల కోసం భారతీయులు…
Indians invest in Fixed Deposit: పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలకు అంతే లేదు.. అయితే.. భారతీయులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.. అసలు భారతీయులకు ఎఫ్డీలు అంటే ఎందుకంత మక్కువ? అనే అంశాలపై ఓ సర్వే ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. భారతదేశంలోని వ్యక్తులు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలను ఆ సర్వే కనుగొంది. ఎఫ్డీలు పెట్టడానికి మార్కెట్ అస్థిరత నుండి భద్రత ఒక ప్రధాన…
UPI Payment Fecility: ఇతర దేశాల్లో ఉండే ఇండియన్లు భారతదేశానికి డబ్బు పంపటం ఇక ఈజీ అయింది. మన దేశంలో అద్భుతమైన ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.. UPI అనే ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇప్పుడు 10 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI ఈ మేరకు ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 10 దేశాల్లో ఉపయోగించే ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతో లింక్ చేసిన అకౌంట్ల నుంచి…
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత…
బ్రిటన్లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్డమ్లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి…