CAA: పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సర్టిఫికేట్లను అందించారు.
Indian Passport: గత 11 ఏళ్లలో దాదాపు 70 వేల మంది భారతీయులు తమ పాస్పోర్టులను సరెండర్ చేశారు. వీరిలో 40 శాతం మంది భారతీయులే వారిలో ఎక్కువ గోవాకు చెందిన వారు.
Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
1.63 Lakh Indians Relinquish Indian Citizenship in 2021, over 78K Settled in USA: భారత పౌరసత్వాన్ని వదలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు, మెరగైన జీవితం కోసం భారతీయులు ఇతర దేశాల్లో సెటిల్ అవుతున్నారు. తాజాగా పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సభలో వివరాలను వెల్లడించారు. భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని ఏఏ దేశాల్లో సెటిల్ అవుతున్నారనే వివరాలను ఆయన…