Bangladesh: బంగ్లాదేశ్లో రోజురోజుకి భారత వ్యతిరేకత పెరుగుతోంది. హింసాత్మక ఉద్యమం తర్వాత ఆగస్టు 05న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యాడు.
Pakistani Plane: భారత సరిహద్దుల్లోకి పాక్ విమానం ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. ఈ విమానం 1 గంటకు పైగా భారత గగనతలంపై ఎగురుతూనే ఉంది. రాజస్థాన్తో సహా 3 రాష్ట్రాల్లోని భారత గగనతలంలో పాకిస్థాన్ విమానం ఎగురుతూనే ఉంది. ఈ రాష్ట్రాలు ఏవీ కూడా దాని గురించి తెలుసుకోలేదు.