Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!
      #వార్తలు

      మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!

      ప్రస్తుతం ప్రపంచం అతిపెద్ద గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.ఇప్పటివరకూ కోవిడ్ తో సతమతమైన ప్రపంచ దేశాలు.. అంతకన్నా అతిపెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ పేషెంట్.. క్లైమేట్ చేంజ్ వ్యాధి లక్షణాలతో అడ్మిటయ్యాడు. అతడి రోగ లక్షణాలపై పరిశోధన చేసిన డాక్టర్ మెరిట్..వాతావరణ మార్పుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.శ్వాస సమస్యతో వచ్చిన రోగిని పరిశీలించిన డాక్టర్ మెరిట్.. అతడు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. పేలవమైన గాలినాణ్యత, హీట్‌వేవ్..…
    • సింఘు బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య !
      #వీడియోలు

      సింఘు బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య !

    • అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ
      #అంతర్జాతీయం

      అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ

      అరుణా చల్‌ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి…
    • త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…
      #Top Story

      త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…

      శీతాకాలంలో హిమాల‌య స‌రిహ‌ద్దుల్లో ప‌హారా నిర్వ‌హించ‌డం సైనికుల‌ను క‌త్తిపై సామువంటిద‌ని చెప్పాలి. సుమారు మైన‌స్ 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లను త‌ట్టుకొని నిల‌బ‌డాలి. ఇది అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. శ‌రీరానికి వేడిని క‌లిగించే దుస్తులు, హీట‌ర్ల అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. శీతాకాలంలో క‌నీసం ఆరునెల‌ల‌పాటు అన్ని ర‌కాల వాతార‌వ‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని ప‌హారా కాయ‌డ‌మే కాకుండా, మంచులో సైతం శ‌తృవుల‌ను భ‌య‌పెట్టే ఆయుధాల‌ను క్యారీ చేయాల్సి ఉంటుంది. మందుగుండు సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచేందుకు క‌ట్టుదిట్ట‌మైన బంక‌ర్ల అవ‌స‌రం ఉంటుంది.…
    • ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు
      #జాతీయం

      ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు

      ఇండియాలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,126 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37, 75 , 086 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,40,638 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 332 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో…
    • కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ గుడ్ బై !
      #క్రీడలు

      కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ గుడ్ బై !

      భారత టీ-20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్‌లు భారత్‌కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరికైన టీ-20 వరల్డ్‌ కప్‌ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. ఈ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ, నిర్వేదంలో విరాట్‌లో కనిపించింది. బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్న కోహ్లి…
    • సారథికి విజయంతో వీడ్కోలు
      #T20 వరల్డ్ కప్

      సారథికి విజయంతో వీడ్కోలు

      టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి…
    • డేంజ‌ర్ బెల్స్‌:  2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…
      #Top Story

      డేంజ‌ర్ బెల్స్‌: 2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…

      ప్ర‌పంచ వాతావ‌ర‌ణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ఉద్గారాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వాతావ‌ర‌ణంలోకి విడుద‌ల చేస్తున్నారు.  దీంతో వేడి పెరిగిపోయింది.  ఈ వేడి కార‌ణంగా దృవాల వ‌ద్ద మంచు భారీగా క‌రిగిపోతున్న‌ది.  ఫ‌లితంగా న‌దుల్లో, స‌ముద్రాల్లో నీటిమ‌ట్టం పెరిగిపోతున్న‌ది.  నీటిమ‌ట్టం పెర‌గ‌డం వ‌ల‌న తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు ఇబ్బందులు ఎద‌ర్కొన‌నున్నాయి.  2030 నాటికి స‌ముద్రాల్లోని నీటిమ‌ట్టం భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  నీటి మ‌ట్టం పెరిగితే అనేక న‌ర‌గాలు…
    • భారత మత్స్యకారులపై పాక్‌ కాల్పులు
      #జాతీయం

      భారత మత్స్యకారులపై పాక్‌ కాల్పులు

      పాకిస్తాన్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్‌ బేఖాతరు చేస్తుంది. భారత్‌కు చెందిన చేపల వేట పడవ ‘జల్‌పరి’ పై పాకిస్థాన్‌ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు…
    • ఆ కారిడార్‌పై చైనా క‌న్ను… అదే జ‌రిగితే…
      #Top Story

      ఆ కారిడార్‌పై చైనా క‌న్ను… అదే జ‌రిగితే…

      ఇండియా చైనా బోర్డ‌ర్‌లో చైనా ర‌డ‌గ సృష్టిస్తూనే ఉన్న‌ది.  స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది.  ప్ర‌శాంతంగా ఉన్న స‌రిహ‌ద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగ‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే వంద ఇళ్ల‌తో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది.  అక్క‌డికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎల‌క్ట్రిసిటీ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేసింది.  చైనా చేస్తున్న ప‌నుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.   Read: ఇలా చేస్తే… ఇంట‌ర్నెట్…
    ←1…538539540541542…616→

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions