Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
      #Top Story

      ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..

      ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క‌స్టమ‌ర్ కేంద్రీకృత‌మైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల‌ వ‌ల్ల పెట్టుబ‌డుల రంగం విస్తరిస్తుంద‌న్నారు. దీంతో మూల‌ధ‌న మార్కెట్ మ‌రింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబ‌డి…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌..
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌..

      భారత్‌లో కరోనా కేసులు కిందకు పైకి కదులుతూనే ఉన్నాయి.. తాజా బులెటిన్‌ ప్రకారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,65,286 శాంపిల్స్‌ పరీక్షించగా… 12,516 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో 267 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 13,155 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.44కు చేరగా.. ఇప్పటి…
    • పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
      #Top Story

      పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్

      కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న పబ్‌జీ గేమ్‌పై గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌లో చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను నిరసిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు చైనా యాప్‌లపైనా ఉక్కుపాదం మోపింది. అయితే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి కొత్త పేరుతో భారత్‌లోకి అడుగుపెట్టింది. ‘పబ్‌జీ న్యూ స్టేట్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్‌ చేశారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో దీని సైజ్‌…
    • ఆంక్షలు ఎత్తేయండి: జై శంకర్‌
      #జాతీయం

      ఆంక్షలు ఎత్తేయండి: జై శంకర్‌

      భారతదేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) దేశాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశకంర్‌ కోరారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉన్న సర్టిఫి కేట్లను గుర్తించాలని ఆయన కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్‌ నయేఫ్‌ ఫలాహ్‌ ముబారాక్‌ అల్‌ -హజరప్‌తో ఆయన సమా వేశం అయ్యారు. వీరిద్దరూ భారత్‌- జీసీసీ సంబంధాలపై సమీ క్షించి వాణిజ్యం, పెట్టు బడులపై చర్చించారు. నయేఫ్‌ ఫలాహ్‌ కువైట్‌ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన…
    • దొంగిలించిన విగ్రహం వందేళ్ల తర్వాత భారత్‌కు.. యూపీకి అప్పగించిన కిషన్‌రెడ్డి
      #Top Story

      దొంగిలించిన విగ్రహం వందేళ్ల తర్వాత భారత్‌కు.. యూపీకి అప్పగించిన కిషన్‌రెడ్డి

      వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర…
    • ఇండియాలో కొత్తగా 13,091 కరోనా కేసులు, 340 మరణాలు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 13,091 కరోనా కేసులు, 340 మరణాలు

      ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 13,091 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,38,00,925 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 340 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఇండియాలో 13, 091 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.…
    • ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన డైలాగ్‌ డిక్లరేషన్‌కు చైనా గైర్హాజరు
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన డైలాగ్‌ డిక్లరేషన్‌కు చైనా గైర్హాజరు

      షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్‌ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్‌ డైలాగ్‌ డిక్లరేష న్‌నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్‌ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్‌ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
    • భారత్‌కు చెక్‌ పెట్టేందుకు పాక్‌ తుగ్రిల్‌ !
      #అంతర్జాతీయం

      భారత్‌కు చెక్‌ పెట్టేందుకు పాక్‌ తుగ్రిల్‌ !

      బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్‌)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.…
    • ఐరాస‌లో చైనాకు భార‌త్ కౌంట‌ర్‌…
      #Top Story

      ఐరాస‌లో చైనాకు భార‌త్ కౌంట‌ర్‌…

      అంత‌ర్జాతీయ శాంతి భ‌ద్ర‌త‌లు, మిన‌హాయింపులు, నిర్వహ‌ణ‌, అస‌మాన‌త‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌పై ఐరాస‌లో చ‌ర్చ జ‌రిగింది.  ఈ చ‌ర్చ‌లో భార‌త్ త‌ర‌పున కేంద్ర విదేశాంగ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భందా ఆయ‌న కీల‌క ప్ర‌సంగం చేశారు.  ప్ర‌పంచ దేశాలకు ఎల్ల‌ప్పుడు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని,  ఆయా దేశాల ప్రాధాన్య‌త‌ల‌ను గౌర‌విస్తూ స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు.   Read: గ్లోబ‌ల్ వార్మింగ్‌: ఆ దేశం క‌నుమ‌రుగౌతుందా? ఇత‌ర దేశాల‌కు సాయం పేరుతో రుణ‌భారాన్ని మోప‌బోమ‌ని…
    • సరికొత్త రికార్డు సృష్టించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్
      #T20 వరల్డ్ కప్

      సరికొత్త రికార్డు సృష్టించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్

      భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్‌వర్క్ తెలియజేసింది. Read Also: కెప్టెన్‌గా రోహిత్…
    ←1…538539540541542…617→

తాజావార్తలు

  • PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్

  • Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!

  • YS Jagan : అమరావతి తీర్మానం ఒక పెద్ద డ్రామా.. బాబు దృష్టి అంతా దోపిడీ పైనే

  • Prabhas : స్పిరిట్‌.. ఎక్కడి వరకు వచ్చింది?

  • Rakasa – Biker : బైకర్ – ‘రాకాస’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions