Home
India
India News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ మహాసముద్రం శాన్డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్ క్యాప్సూల్.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు * ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. గౌహతి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి టోల్ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు రద్దు.. ఫాస్టాగ్ లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపు * ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఇందిరా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు CWC సమావేశం.. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు.. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ,… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు కోల్కతా వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు కోల్కతా వేదికగా మ్యాచ్ * అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్.. అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ.. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్.. బరిలో 294 మంది అభ్యర్థులు * బాపట్ల: నేడు వేమూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించనున్న సీఎం..… -
Best Scooters: హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్.. ఏ పెట్రోల్ స్కూటర్ బెస్ట్? ధర, మైలేజీ వివరాలు ఇవే
హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్ ఇవి మూడూ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ మాక్సి స్కూటర్లు (155-160cc సెగ్మెంట్), స్పోర్టీ రైడింగ్, హైవే క్రూజింగ్కు సూటబుల్. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న మూడు అత్యంత శక్తివంతమైన పెట్రోల్ స్కూటర్లు. ధర, మైలేజీ వివరాలు మీకోసం.. Also Read:Stock Market: మార్కెట్కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు అప్రిలియా SR 175 hp-e ఈ స్కూటర్లో 174.7cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 13.3 hp మరియు 14… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT).. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ.. అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం * విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆంధ్రా… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్-19: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. రాత్రి 7.30 గంటలకు గౌహతి వేదికగా మ్యాచ్ * నేటితో కేరళంలో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. 140 స్థానాలకు ఈనెల 9న పోలింగ్.. మే4 న ఫలితాలు.. చివరి రోజు ప్రచారాన్ని ఉధృతం చేసిన UDF, LDF, BJP * తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పడే… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేటితో ముగుస్తున్న ట్రంప్ గడువు.. హర్మూజ్ తెరుస్తారా?.. నరకానికి పంపించమంటారా?.. సహనం కోల్పోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డ ట్రంప్.. మంగళవారం పవర ప్లాంట్, బ్రిడ్జ్ డే అంటూ పోస్ట్.. మీరంతా నరకానికి పోతారంటూ శాపనార్థాలు.. ఇరాన్పై దాడులకు అంతా సిద్ధంగా ఉన్నాం-ట్రంప్ * ఐపీఎల్: నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్.. రాత్రి 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ * అనంతపురం: నేడు జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు.… -
Pakistan Violates Ceasefire: జమ్మూ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్య.. భారత డ్రోన్పై కాల్పులు! తృటిలో తప్పిన ముప్పు
Pakistan Violates Ceasefire: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని కనాచక్ సెక్టార్లో సాధారణ నిఘా నిర్వహిస్తున్న భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే, భారత డ్రోన్కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అది సురక్షితంగా వెనక్కి వచ్చింది. READ ALSO: Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్ పలు నివేదికల ప్రకారం..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న జనగణన.. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన.. రెండు విడతల్లో జనగణన.. మొదటి విడతలో ఇళ్ల సర్వే.. రెండవ విడతలో జనాభా లెక్కింపు * ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధమైన స్పష్టత.. నేడు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026.. చట్ట… -
Nankana Sahib Yatra: పాకిస్థాన్కు వెళ్లబోతున్న 3వేల మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?
Nankana Sahib Yatra: 3వేల మంది భారతీయులు పాకిస్థాన్కు వెళ్లబోతున్నారు. అవును మీరు చదువుతుంది నిజమే.. ఏప్రిల్లో 3,000 మంది భారతీయుల బృందం పాకిస్తాన్కు వెళ్లబోతుంది. పవిత్రమైన బైఖాసీ పండుగతో పాటుగా జరిగే ఈ యాత్ర ఏప్రిల్ 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ యాత్రలో భాగంగా భారత్ నుంచి వెళ్తున్న పర్యాటకులు పాకిస్థాన్లోని అనేక చారిత్రక, పవిత్ర గురుద్వారాలను సందర్శించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీన పంజా సాహిబ్ గురుద్వారాలో జరిగే కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన…
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!