Home
India
India News
-
Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డకూ పాకింది. బుధవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అందరి కళ్లూ ఈ కుర్రాడిపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్లోనే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం (డెబ్యూ) చేస్తాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్స్లో సొంత… -
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ఎల్నినో ప్రభావమో.. లేదంటే ఇంకేంటో తెలియదు గానీ.. జూన్ నెల వర్షాలు లేకుండానే ముగిసిపోయింది. దేశంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైనా.. ఏ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురవలేదు. ఆశ్చర్యం ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. -
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాలనలో సంస్కరణలు, విధానాల అమలు వేగవంతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు మెరుగుపరచడం, అలాగే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. -
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
Supreme Court: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (E20) ప్రక్రియపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. ఈ పథకం ఇంకా ఒక ప్రయోగ దశలోనే ఉందని, దీని అసలు ఫలితాలు వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టంగా తెలుస్తాయని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల పాత వాహనాలు పాడవుతాయని, మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, E20 ఇంధనం… -
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
Monsoon 2026: కొన్ని వారాలుగా మందగించిన రుతుపవనాల గమనం, పెరుగుతున్న వర్షపాత లోటు తర్వాత.. భారతదేశ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎట్టకేలకు పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వారంలో బంగాళాఖాతంతో పాటు మధ్య భారతదేశంపై ఏర్పడబోయే రెండు ప్రధాన వాతావరణ వ్యవస్థలను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఇవి దేశంలోని అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురవడానికి మరియు ఉత్తర భారతదేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాల స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించబోతున్నాయి. జూన్ చివరి వారానికి… -
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ రుణం పెరగడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదు కావడం, మెట్రో నగరాల్లో గృహ విక్రయాలు తగ్గడం, బజాజ్ ఆటో షేర్ బైబ్యాక్ ప్రారంభం, కొత్త ఐపీఓలకు పెట్టుబడిదారుల నుంచి స్పందన వంటి పరిణామాలు మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 762.8 బిలియన్ డాలర్లకు చేరిన భారత విదేశీ రుణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2026… -
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
Pakistan Minister: సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ) విషయంలో పాకిస్థాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ, ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. భారత్తో నడుస్తున్న వివాదం మధ్య ఇస్లామాబాద్ సరికొత్త సవాల్ విసిరింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్కు దక్కాల్సిన వాటాపై కన్నేసే వారి చేతులను నరికేస్తాం అంటూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మలిక్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల నాటి ఈ జలాల… -
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో ఓటమి పాలైన భారత్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. దీంతో గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో… -
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. ప్రధాని మోడీకి ప్రత్యేక సందేశం పంపారు. ఇటీవల ఈద్ అల్-అదా సందర్భంగా ప్రధాని మోడీ పంపిన శుభాకాంక్షలకు ప్రతిస్పందిస్తూ.. భారత్-ఇరాన్ మధ్య చారిత్రక స్నేహబంధం మరింత బలపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, దివంగత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీ గైర్హాజరవుతున్నారు. అంత్యక్రియల సమయంలో ముందస్తు విదేశీ పర్యటనలు ఉండడంతో మోడీ వెళ్లడం లేదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో బిజీ షెడ్యూల్ ఉండటంతో మోడీ గైర్హాజరు కానున్నారు.
తాజావార్తలు
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!