2019, ఫిబ్రవరి 14.. 40 ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్న రోజు. దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రోజు. 40 మంది ధైర్యవంతులు వీరమరణం పొందిన రోజు. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సైనికులపై దాడి జరిగి నేటికి నాలుగేళ్లు.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోడాం, నూతన సచివాలయం, రామాంతపూర్లో వరుస ఘటనలు మరువకముందే తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది.
కేప్టౌన్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Lithium: అత్యంత విలువైన లిథియం ఖనిజ నిల్వలు జమ్మూకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా 60 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో భారత్ దిశమారబోతోంది. అయితే దీన్ని కనుగొనేందుకు దాదాపుగా 26 ఏళ్ల శ్రమ దాగుంది. 26 ఏళ్ల క్రితమే జీఎస్ఐ జమ్మూ కాశ్మీర్ లోని సలాల్ ప్రాంతంలో లిథియం ఉనికి గురించి ఒక వివరణాత్మక నివేదిక అందించింది. అయితే అప్పుడు దీన్ని పెద్దగా…