క్రికెట్ హిస్టరీలో భారత అంధ మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకలో జరిగిన తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ఫైనల్లో నేపాల్ను ఓడించింది. కొలంబోలోని పి. సారా ఓవల్లో జరిగిన ఫైనల్లో నేపాల్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంది. Also Read:Minister Subhash : మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ సవాల్పై మంత్రి సుభాష్…
Amol Muzumdar: టీమిండియా కల నిజమైన క్షణం అది.. చాలా కాలంగా కోట్లాది మంది స్నప్నాన్ని నిజం చేస్తూ మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత మహిళా జట్టు ముద్దాడి క్షణం అది.. గెలిచిన తర్వాత ఆనందంతో కన్నీటి పర్యంతం అయిన భారత మహిళా జట్టు గురించి దేశం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. కానీ ఇక్కడ ప్రపంచం, దేశం.. అందరూ తెలుసుకోవాల్సిన నిజమైన ఛాంపియన్ ఎవరో తెలుసా.. అమోల్ ముజుందార్. ఆయన తన కెరీర్లో…