Home
India Cricket
India Cricket News
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
జింబాబ్వే ఆల్రౌండర్, కెప్టెన్ సికిందర్ రజా భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత పిన్న వయసులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో వైభవ్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడని ఆయన కొనియాడారు. వైభవ్ సాధిస్తున్న పరుగుల వేగం, క్రీజులో అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఒక అరుదైన ప్రతిభావంతుడైన ఆటగాడిగా కనిపిస్తున్నాడని రజా అభిప్రాయపడ్డారు. రజా మాట్లాడుతూ… వైభవ్లో అపారమైన నైపుణ్యం ఉందని, సరైన మార్గదర్శకత్వం, సరైన క్రమశిక్షణ లభిస్తే అతను… -
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ సాధనలో నిమగ్నమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో అతను శిక్షణ ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ ప్రారంభించే ముందు హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్న వైభవ్, అనంతరం నెట్స్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను ‘Back to… -
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యంపై గత కొంతకాలంగా నెట్టింట, క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్తో జరగబోయే మొదటి… -
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
Abhishek Nayar: టీమిండియా ఇంగ్లాండ్ టీ20 పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్తో రెండు, ఇంగ్లాండ్తో ఐదు టీ20 మ్యాచ్లు ఆడిన భారత జట్టు.. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ (BCCI) సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయితే, గత ఏడాది భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ నుంచి తప్పుకున్న మాజీ అసిస్టెంట్… -
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
BCCI: బ్రిటన్ పర్యటనలో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొదట ఐర్లాండ్ చేతిలో, ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో భారత జట్టు ఘోరంగా విఫలం కావడాన్ని బోర్డు పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దారుణ ప్రదర్శనపై ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే ఒక హై-లెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. -
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
Gautam Gambhir: ఐర్లాండ్, ఇంగ్లండ్లపై వరుస టీ20 పరాజయాల అనంతరం భారత క్రికెట్లో ఆత్మపరిశీలన అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచకప్ విజయం సాధించిన జట్టులో మార్పులు, ఎంపికలలో స్థిరత్వం లేకపోవడం, ఆటగాళ్ల పాత్రల విషయంలో స్పష్టత కొరవడడం వంటి అంశాలపై అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రపంచకప్ గెలిచిన సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడం, యువతకు అవకాశాలు కల్పించే ప్రక్రియలో జట్టు సమతుల్యత దెబ్బతిన్నదా అనే సందేహం నెలకొంది. అలాగే, దేశీయ క్రికెట్లో ప్రదర్శన కంటే వ్యక్తిగత అభిరుచులకే… -
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ఇంగ్లాండ్తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు.… -
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
BCCI: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలై సిరీస్ను కోల్పోవడం టీమిండియా మేనేజ్మెంట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంగ్లాండ్తో కనీసం రెండు మ్యాచ్లు ఉన్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే 2019 తర్వాత ఇంగ్లాండ్పై ద్విపాక్షిక సిరీస్లో ఎదురైన మొదటి పరాజయం కూడా ఇదే. వరుసగా ఎదురవుతున్న ఈ ఘోర ఓటములు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ను తీవ్రమైన నిఘా నీడలోకి నెట్టాయి. గంభీర్ ఒప్పందం 2027… -
India vs England: భారత్ చెత్త రికార్డు.. ఏడేళ్ల తర్వాత…!
India vs England: బ్రిస్టల్లో జరిగిన నాలుగో టీ20లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 3-0తో అజేయ ఆధిక్యం సాధించింది. భారత బ్యాటర్లు మరోసారి విఫలమవగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. భారత్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ ధాటిగా… -
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: టీమిండియాలో ఆటగాళ్లను నిరంతరం మార్చే చాప్ అండ్ చేంజ్ (Chop and change) సంస్కృతిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ విషయంలో అన్యాయం జరిగిందని.. ఆటగాళ్లందరినీ ఒకేలా చూడటం లేదంటూ మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, కొద్ది నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు శామ్సన్పై వేటు వేయడం…
తాజావార్తలు
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..