దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో సిరీస్లు ఆడుతోంది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్లు పూర్తయ్యాయి. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన భారత్.. 2-1 తేడాతో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వైట్ బాల్ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా టీ20 ఫార్మాట్లో తన మార్క్ చూపెట్టేందుకు సిద్దమైంది. టీ20 సిరీస్లో కూడా సఫారీలను చిత్తు చేయాలని భారత్ చూస్తోంది. టీ20 సిరీస్…