IND vs PAK: ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్ను రెండుసార్లు ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా (సెప్టెంబర్ 28, ఆదివారం) రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. Madya pradesh: మరి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ఐదేళ్ల కొడుకుని, భర్తని…
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరు కానున్నాడు. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఆసియా కప్ 2025 ఫైనల్కు రానున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. విజేతకు తన…
ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ప్రస్తుత టోర్నమెంట్లో వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించింది. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత అనంతరం ఫైనల్లో కూడా పాకిస్థాన్ను ఓడించాలని భారత్ చూస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడడం ఇదే మొదటిసారి కాబట్టి.. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్ మ్యాచ్పై భారత…