సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్ను అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ రివీల్ చేశాడు. సిరాజ్ తన ఫిట్నెస్పై ఎక్కువగా నజర్ పెడతాడు.. జంక్ ఫుడ్ (పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్)కు చాలా దూరంగా ఉంటాడు.. సరైన డైట్ ప్లాన్ను ఫాలో అవుతాడు అని చెప్పుకొచ్చాడు, అలాగే, సిరాజ్ హైదరాబాద్లో ఉన్నా, బయట ఎక్కడున్నా బిర్యానీని చాలా తక్కువగా తింటాడు.. అది కూడా ఇంట్లో తాయారు చేస్తేనే తింటాడు అని వెల్లడించారు.
Mohammed Siraj: ఇంగ్లాండ్తో ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన సత్తా చాటాడు. మ్యాచ్ చివరి రోజున సిరాజ్ వేసిన మ్యాజికల్ స్పెల్ భారత్కు అపూర్వ విజయాన్ని అందించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధిస్తున్న ఇంగ్లండ్ ఒక దశలో హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో సునాయాస గెలుపు దిశగా పయనిస్తోంది అనిపించింది. కానీ, సిరాజ్ ఊహించని విధంగా పుంజుకుని చివరి రోజు తన…
ఇవాళ శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష.. జీఎస్డీపీపై సమీక్ష నిర్వహించే అవకాశం ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30…
IND vs ENG Test: ది ఓవల్ వేదికగా ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. మొదటి రోజు తొలి సెషన్ తర్వాత ఓపెనర్లను కోల్పోయిన భారత్ జట్టు 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్లు మంచి…
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలకు సంబంధించి సమీక్ష బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం పాఠశాలల్లో బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు ఉదయం 10 గంటలకు పోలీసుల విచారణకు హాజరుకానున్న కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్…
IND vs ENG Test: ఇంగ్లండ్తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో లీడ్ పొందలేకపోయింది. మొదటి ఇనింగ్స్ లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో కె.ఎల్. రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించారు. మరి మ్యాచ్ మూడో రోజు మ్యాచ్ ఎలా సాగిందంటే.. Read Also:Kota…
IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్మన్ గిల్ (168) క్రీజ్లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్తో 168 పరుగులతో…