భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం…
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్లో జరుగుతున్న రెండో ఓడీఐలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఓడీఐలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం…
ఈ మ్యాచ్లో భాగంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చిర్రెత్తిపోయింది. ఔట్ కాకుండా అంపైర్ ఔట్ ఇచ్చినందుకు సహనాన్ని కోల్పోయింది. బ్యాట్తో వికెట్లను కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్లో మూడో బంతిని హర్మన్ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది.
టీ-20 వరల్డ్ కప్లో భారత్-పాక్ మధ్య మ్యాచ్పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరోవైపు… ఈ మ్యాచ్పై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో రైడ్ చేసిన పోలీసులు … బెట్టింగ్ నిర్వాహకుడు ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు చెక్బుక్స్, ఎటిఎం కార్డులతో పాటు 88 వేల రూపాయల నగదు…