ఈటల రాజేందర్.. బీజేపీలో చేరినప్పటి నుంచి.. పార్టీలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ప్రారంభంలో.. కనీసం జాతీయ అధ్యక్షుడితో కండువా వేయించుకోకుండానే పార్టీలో చేరారని.. బండి సంజయ్ తో పాటు.. కిషన్ రెడ్డి.. ఇతర సీనియర్లు ఈటలతో కలిసి నడవడం లేదని.. బీజేపీలో ఈటల ఒంటరి అయ్యారని.. రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వాటిని అధిగమించేందుకు ఈటల చాలా సమయమే తీసుకున్నారు. ఆ శ్రమకు.. నిర్మల్ సభ రూపంలో.. ఈటల ప్రతిఫలం అందుకున్నారు. పార్టీ అగ్రనేత, ప్రధాన వ్యూహకర్త, ప్రధాని…