Idli Kottu: హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్ఫుల్ ఫీల్గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కెరీర్ లో వస్తున్న 52వ సినిమా అలాగే దర్శకుడిగా వస్తున్న నాలుగో సినిమా ఇదే. ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. Also Read : Kollywood :…
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. అదే జోష్ లో మరో రెండు సినిమాలను ప్రకటించాడు ధనుష్. అందులో ఒకటి ‘NEEK’ ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మరోసినిమా ‘ఇడ్లీ –…
జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది. Also Read : DREAMCATCHER :…