KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Glass Tube Center: తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తన కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది.
Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. నందిహిల్స్ లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు చొరబడి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారణ జరగడంతో..…
బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం పట్టుకుంది. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 16 వరకు రిమాండ్కు పంపారు. నిందితుడు చనిపోయినట్లు కొన్నేళ్ల క్రితం ఇక్కడి కోర్టు ప్రకటించింది.
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు.
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని…