స్నేహితులంతా కలిసి పబ్కు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పబ్లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొండాపూర్ వైట్ఫీల్డ్లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన శివ, జితేశ్, ప్రశాంత్,…
ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ లోని పబ్ పై పోలీసులు చేసిన దాడి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనల్లుడు, బీజేపీ నాయకురాలు కుమారుడు ఈ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, బండి…
ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ పబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలతో సహా 148 మంది యువతి, యవకులు పట్టుబడ్డారు. అయితే ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల సన్నిహితులే ఈ ఘటనలో ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రేవంత్…
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ పబ్ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో…