Kondapur Pub: డిస్కౌంట్ విషయంలో గొడవ.. పబ్ సిబ్బందిపై 20 మంది విచక్షణారహితంగా దాడి!
- 20 మంది స్నేహితులంతా కలిసి పబ్కు
- అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు
- డిస్కౌంట్ విషయంలో గొడవ
- పబ్ సిబ్బందిపై 20 మంది విచక్షణారహితంగా దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహితులంతా కలిసి పబ్కు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే పబ్లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్చల్ చేసింది. కొండాపూర్ వైట్ఫీల్డ్లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన శివ, జితేశ్, ప్రశాంత్, సదానంద్పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్ వైట్ఫీల్డ్ రోడ్డులో ఉన్న మ్యాడ్ క్లబ్ పబ్కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్గా మద్యం తాగారు. వారి బిల్లు రూ.18 వేలు అయింది. బిల్లు చెల్లించే సమయంలో డిస్కౌంట్ అడిగారు. కానీ పబ్ నిర్వాహకులు డిస్కౌంట్ లేదని చెప్పడంతో.. తాము పబ్ ఓనర్కు సంబంధించిన వారమని వాదించారు. అక్కడ ఉన్న పబ్ మేనేజర్తో గొడవ పడ్డారు. పబ్ ఓనర్ను పిలవాలంటూ హంగామా చేశారు. ఐతే అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
Also Read: Online Fraud: చదివింది ఇంటరే కానీ.. చేసింది మాత్రం బెట్టింగ్ యాప్! చివరకు
పబ్లో యువకులు చేస్తున్న హంగామా అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. మేనేజర్తో గొడవ పడుతున్న సమయంలో బౌన్సర్లు అడ్డుకున్నారు. ఐతే వారిపై వాటర్ బబుల్స్, బాటిల్స్, రాడ్స్, ఖాళీ సీసాలు కర్రలు.. ఇలా చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్, ప్రశాంత్, మాజీద్, రషీద్, చరణ్ గాయపడ్డారు. వారిని కొండాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పబ్ ఓనర్ ప్రశాంత్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!