హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో హనీట్రాప్ ఘటన సంచలనంగా మారింది. యోగా గురువును బలవంతంగా వలలో వేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని కలకలానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల యువతి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడింది. సోమవారం రాత్రి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
నార్సింగి పోలీస్స్టేషన్లో హీరో రాజ్ తరుణ్పై మరోసారి కేసు నమోదు అయింది. కోకాపేట్లోని విల్లాలో నివాసం ఉంటూ తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Viral : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ హృదయాన్ని తాకే ఫిర్యాదు నమోదు అయ్యింది. అపార్ట్మెంట్ సెల్లార్లో ఉంచిన తన సైకిల్ దొంగలు ఎత్తుకుపోయారని ఓ చిన్నారి పోలీసులను ఆశ్రయించింది. ఎంతో ఇష్టపడి కొన్న సైకిల్ దొంగతనం కావడంతో బాధపడిన ఆ చిన్నారి, “ఎలాగైనా దొంగను పట్టుకుని నా సైకిల్ని తిరిగి ఇవ్వండి” అంటూ వేడుకుంది. పాప మనసును గమనించిన నార్సింగి పోలీసులు ఆ చిన్నారిని ఆదరించి మాట్లాడారు. “నీ సైకిల్ని వెతికి పట్టుకుంటాం,…
హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోదండరాం నగర్ రోడ్ నంబర్–7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్ (40), భార్య చిట్టి (33) గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు.
సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.