ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ను హీరో సుమన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదని.. రేపు ఓ కార్యక్రమం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నామన్నారు.
Hero Suman React on AP Politics: రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే అని హీరో సుమన్ అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ సూచించారు. ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదని, అతను తెలంగాణలో
Hero Suman Supports Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటికే పవన్ చాలా క్లారిటీగా తన జీవితంలో ఇలా జరగాలని రాసి పెట్టి ఉందని అందుకే జరిగి ఉంటాయని చెప్పుకొచ్చారు. ముందు వారితో పొసగక తాను చట్ట ప్రకారం
Suman: టాలీవుడ్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఒకప్పుడు అదరగొట్టిన సుమన్ ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.
Suman:ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనదైన బాణీ పలికించిన సుమన్ ఈ యేడాదితో నటునిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న సుమన్ కు మంగళూరులో ఘనసన్మానం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు మరో ఐదు భాషల్లోనూ సుమన్ నటించారు.
అలనాటి నాయిక మాధవి నటించిన ‘మాతృదేవో భవ’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆ మూవీతో కనెక్ట్ అయ్యారు, ధియేటర్ లో కన్నీరు పెట్టారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘మాతృదేవోభవ’ అనే టైటిల్ తోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇందులో
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండుసార్లు జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ జవహర్నగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రి
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా న