బాలీవుడ్ *”హీ-మ్యాన్”*గా పిలువబడే ధర్మేంద్ర వయో భార రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు. నిజానికి ఆయన జీవిత ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు దిలీప్ కుమార్ను తన ప్రేరణగా భావించిన ఆయన, కృషి, అంకితభావంతో గాడ్ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన డజన్ల కొద్దీ హిట్ చిత్రాలను అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను అనేక అవార్డులు గౌరవాలతో సత్కరించబడ్డారు.…
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర, వెంటిలేటర్పై చికిత్స పొందుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద నష్టంగా భావిస్తున్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత దాదాపు…
Hema Malini: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో, మౌని అవామాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో సంగమం ప్రదేశంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో పాటు ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే విచారణ జరుగుతోంది.
Election Phase 2: శుక్రవారం దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయి.
దేశ వ్యాప్తంగా జోరుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి బాలీవుడ్ హీరోయిన్లు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Hema Malini: బాలీవుడ్ నటి, మూడు సార్లు బీజేపీ తరుపున ఎంపీగా ఉన్న హేమమాలిని ఉత్తర్ ప్రదేశ్ మధుర ఎంసీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.122 కోట్లు ఉంటుందని ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
Hema Malini : అలనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. అప్పట్లో కుర్రకారు హేమ అంటే పడిచచ్చేవారు. ఆమె ఎక్కువగా సింపల్ లైఫ్ గడపటానికి ఇష్టపడతారు.
ఆ నాటి 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియా' హేమామాలినికి మేచోమేన్ ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ హేమామాలినిని కొందరు ఓ విషయంలో ప్రశ్నించడం మాత్రం మానలేదు.
సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ సంస్థ 2022కి గానూ ప్రతిష్ఠాత్మక నేషన్స్ ప్రైడ్ అవార్డును సోనూసూద్ కు అందచేసింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అవార్డును సోనూసూద్ కు అందచేశారు.