కూరల్లో వేసే కరివేపాకును తీసేసి తింటారు.. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదలరు..కరివేపాకులను వాటి సువాసన కోసం వంటలలో ఉపయోగించడమే కాకుండా, అనేక అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.. కరివేపాకులోని నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకులో విటమిన్…
క్యాన్సర్ వ్యాప్తికి దీర్ఘకాలిక ఒత్తిడి ఎలా కారణమవుతుందో పరిశోధకుల బృందం ఒక పురోగతి అధ్యయనంలో చూపించింది. దీర్ఘకాలిక ఒత్తిడి మన గుండె జబ్బులు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది క్యాన్సర్ వ్యాప్తికి సహాయపడుతుందని తెలిసినప్పటికీ, ఇది ఎలా పని చేస్తుందనేది మిస్టరీగా మిగిలిపోయింది. యుఎస్లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ (సిఎస్హెచ్ఎల్) బృందం ఒత్తిడి కారణంగా న్యూట్రోఫిల్స్ అని పిలువబడే కొన్ని తెల్ల రక్త కణాలు జిగటగా ఉండే వెబ్ లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయని కనుగొంది, ఇవి…
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
డ్రై ఫ్రూట్స్ లలో కిస్ మిస్ కూడా ఒకటి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎండు ద్రాక్షలను తింటే లావు అవుతారని చాలా మంది వాటిని తినకుండా ఉంటారు.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన…
కొబ్బరి బొండం తాగుతారు.. కొందరు అందులోని కొబ్బరిని కూడా తింటారు.. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. అలాగే కొబ్బరి పాలను కూడా ఎక్కువగా వాడుతారు.. బిరియాని, మసాలా కూరల్లో వీటిని ఎక్కువగా వాడుతారు.. అయితే ఈ పాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు వంటి అందానికి సంబంధించిన సమస్యలు…
ఈరోజుల్లో చాలా మందికి బద్ధకం బాగా పెరిగిపోయింది.. వేడి వేడిగా ఆహారం చేసుకొనే ఓపిక లేకపోవడంతో ఒక్కసారి వండుకొని రెండు మూడు రోజులు వేడి చేసుకొని తింటున్నారు.. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి.. అలా వేడి చెయ్యకూడని ఆహారాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఆలూను వేడి…
శనగలు, బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటాయి. వీటితో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. శనగలు, బెల్లం తీనడం వల్ల దంతాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా.. బెల్లం, శనగలు రెండూ హిమోగ్లోబిన్ను పెంచుతాయి. బెల్లం శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. గ్రాము…
చాలా మందికి తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ లో ఏదో వీడియోలను చూసుకుంటూ తినే అలవాటు ఉంటుంది.. అసలు ఉదయం లేచింది మొదలు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ కు బాగా అలవాటు పడ్డారు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లనే ఉపయోగిస్తున్నారు.. జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మరి పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లకి బానిసలు అయిపోతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫోన్…
నోటి పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి ఉంటుంది. నోటిపుండ్లు ఎలాంటి హాని కలిగించకపోయినా వీటి వల్ల నోటికి కొంచెం కారం, పులుపు తగిలినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో కురుపులు రావడానికి గల కారణం.. విటమిన్ 'బి' లోపంతో సహా అనేక కారణాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్ల వల్ల…