వార్షాకాలం పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు నానడం వల్ల .. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సీజన�
ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది.
ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి నీటిని తాగుతుంటాం. వేసవి నెలల్లో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. అయితే చల్లటి నీరు మీ శరీరానికి హాని కలిగిస్తుంది.
ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇందులో పెద్ద సమస్య బరువు పెరగడం. ఈ పెరుగుతున్న బరువు తగ్గించడానికి, ప్రజలు తమ జీవితాంతం ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. అలా చేసినప్పటికీ కొందరిలో ఎటువంటి ఫలితాలు కనిపించవు.
పంటి నొప్పికి దంతాలు లేదా చిగుళ్లు కారణమవుతాయి. మీకు పంటి నొప్పి ఉంటే.. ఈ రెండింటిలో ఆ సమస్యకు మూలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మాత్రమే నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో నిర్ణయించుకోవచ్చు.