వేసవికాలంలో ఏదైన తక్కువగానే తీసుకోవాలి.. ఇష్టం కదా అని ఫుల్ గా లాగిస్తే మాత్రం ఇక ఇబ్బంది పడాల్సిందే.. అందులో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక అంతే.. అయితే కోడిగుడ్డును తీసుకొనేవారు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచిది.. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటివి గుడ్డులో ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తారు..…
నాన్ వెజ్ ప్రియులకు రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు.. ఇప్పుడు ఒకవైపు వేడి ఎక్కువగా ఉన్నా కూడా మరోవైపు తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవల జరిపిన అధ్యయనం లో తేలింది.. సాదారణంగా చికెన్, ఫిష్…
ఇద్దరు మనసులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా హగ్ చేసుకోవడం చేస్తారు.. అదే లవర్స్ కలిసినప్పుడు లిప్ కిస్ లు ఇచ్చుకుంటుంటారు.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. లిప్ లాక్ ల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో అస్సలు ఆలస్యం చెయ్యకుండా తెలుసుకుందాం.. చిన్న పిల్లలను ఇలా కిస్…
తాండూరులో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై గిరిజన బాలికల వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని తండ్రి రాములు నాయక్ ఆరోపించారు.
చాలా మంది పీకలదాకా తిన్నప్పుడు అరగడం కోసం సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు.. గ్యాస్ పొట్టలోకి వెళ్తే భోజనం అరుగుతుందని అనుకుంటారు.. నిమ్మకాయ లాంటి వాటిని తాగితే అప్పటికప్పుడు ఉపశమనం కలిగించిన ఆ తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. భోజనం చేశాక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తిన్నాక కూల్ డ్రింక్స్ తతాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపులో…
హోలీ అంటే రంగుల పండుగ.. మన దేశం మొత్తం సంబరంగా జరుకొనే పండుగ హోలీ.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా హోలీని జరుపుకుంటారు.. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు శరీరం పై బట్టల పై పడితే సామాన్యంగా పోవు.. ఇప్పుడు వస్తున్న రంగులు రసాయనాలమయం అయిపోయాయి.. వాటిలో ఎక్కువగా రసాయనాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం…
పిజ్జా, బర్గర్ పేర్లు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఎందుకంటే వాటికి చూడగానే తినాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి.. నోటికి రుచిగా ఉంటాయి.. అందుకే చాలా మంది భారతీయులకు పిజ్జాలంటే చాలా ఇష్టం.. ఇష్టం కదా అని రోజూ తింటే ఇక అంతే సంగతులు.. పిజ్జాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిజ్జా అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇక ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే.. ఎటువంటి సమస్యలు ఎక్కువగా…
ఒకప్పుడు పొద్దున్నే లేవగానే వేప పుల్లలో, బొగ్గు, లేదా ఉప్పుతో పళ్ళను కడిగే వారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. దాంతో పాటుగా జనాల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దాంతో రకరకాల పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి.. పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా తయారు చేసిన పేస్ట్ ను వాడటం వల్ల శరీరంలో సోడియం పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.. ఆయన వయసు పెరుగుతున్న సినిమాలను తగ్గించడం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది.. అమితాబ్ బచ్చన్ ఈరోజు తెల్లవారుజామున అస్వస్తకు గురయ్యారు. తెల్లవారు జామున కాస్త నలతగా ఉండటంతో…
ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది..ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.. పోషకాలు మాట…