ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాపీలను తాగుతారు. కొందరేమో ఆరోగ్యానికి మంచివని హాట్ వాటర్ తాగుతారు. అయితే వాటికన్నా కొత్తిమీర నీటిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొత్తిమీర చాలా పోషకాలను కలిగి ఉన్న ఒక సూపర్ ఫుడ్. కొత్తిమీర ఆకులు, ధనియాల గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..…
అరటిపండ్లు మూడు రకాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఎర్రనివి, ఆకు పచ్చనివి, పసుపు పచ్చనివి.. ఈరోజు మనం ఎర్రని అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * వీటిలో సహజ చక్కరలు అధికంగా ఉంటాయి.. ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటివి ఉంటాయి.. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది.. * ఎర్ర అరటిపండులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్లు, డోపమైన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి..…
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాంటి దానిమ్మ మాత్రమే కాదు ఆకులు కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ ఆకులను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు.. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆకులను, దానిమ్మ…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో చేస్తుంటారు.. బరువు తగ్గితే సగం రోగాలు తగ్గుతాయని స్వయంగా వైద్యులే సలహా ఇస్తున్నారు.. బరువు తగ్గడం అంత సులువు కాదు..శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నిలువ ఉండడం వల్ల హానికర బ్యాక్టీరియాలు పెరిగే అవకాశముంది. ఈ బరువుల సమస్యను కేవలం పానియాలు తాగి తగ్గించుకునే ప్రయత్నం చేయచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. జీలకర్ర వాటర్..…
వేసవి కాలంలో ఎక్కువగా జ్యూస్ లలో, సోడాలను తాగుతారు.. మరికొందరు మాత్రం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా తాగుతుంటారు.. అయితే సపోటాలు కూడా సమ్మర్ లో విరివిగా లభిస్తాయి.. వీటిని జ్యూస్ గా, స్మూతిలుగా తయారు చేసుకొని తాగుతారు.. సపోటాలను షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు అస్సలు తీసుకోకూడదు.. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే డైట్ లో ఉన్నవాళ్లు కూడా అస్సలు తీసుకోకూడదు.. సమ్మర్ లో సపోటా జ్యూస్ లను ఎక్కువగా తాగడం వల్ల…
తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి…
వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి.. ఎండలు ఎంతగా పెరుగుతున్నా కూడా మామిడి కాయలను తినకుండా ఉండరు.. వాటి వాసనకే కడుపు నిండిపోతుంది.. అందుకే జనాలు మామిడిని ఎక్కువగా తింటారు.. అయితే మామిడిని కొనగానే అలానే తినకుడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మామిడి కాయలను తినడానికి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అస్సలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం.. ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి…
వంటల్లో సుగంధ ద్రవ్యాలను వాడినా, ఖరీదైన మసాలాలను వాడినా కూడా ఉప్పు, కారం సరిగ్గా సరిపోకుంటే మాత్రం రుచిగా ఉండదు.. ఉప్పును సరిపడా వేసుకుంటేనే ఆ వంటలు రుచిగా ఉంటాయి.. అయితే కొంతమంది సాల్ట్ ను వాడితే, మరికొందరు కళ్లు ఉప్పును ఎక్కువగా వాడుతారు.. అయితే కళ్లు ఉప్పును వాడే వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఉప్పులో…
ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిశాతం ఎక్కువగా ఉండే కాయలను తీసుకోవడంతో పాటుగా సమయానికి తీసుకోవాలి.. నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.. అయితే ఎండాకాలంలో బెల్లం తీసుకుంటే వేడి అని కొందరు నమ్ముతారు.. కానీ నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే రోజుకు ఒక ముక్క బెల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. కొందరు బెల్లంను టీలో వేసుకొని…
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఆకుకూరలో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈరోజు మనం మెంతి కూరను ఎండాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మెంతుకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుకూర సూర్యుడు నుంచి కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. ఎండాకాలంలో డిహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందని, అలాగే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు..…