Cyber Crime: జార్ఖండ్లో సైబర్ మోసాలకు జమ్తారా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు హర్యానాకు చెందిన నుహ్ కొత్త జమ్తారాగా మారింది. ఇక్కడ సైబర్ మోసాల కేసులు భారీగా పెరిగాయి.
Principal Harassment: హర్యానాలోని జింద్లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్పై 15 మంది బాలికలు లైంగిక దోపిడీకి పాల్పడినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.
Surprise Gift: హర్యానాలోని సోనేపట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లై 17రోజులు అయింది. భర్త తన భార్యను నీకో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంది బయటికి వెళ్తాం పద అని తీసుకెళ్లాడు.
Cow Smuggling : హర్యానాలో ఆవుల స్మగ్లింగ్ కేసులో మోను మనేసర్ కుటుంబం వెనుక ఉంది. ఈ కేసులో సరైన పోలీసు విచారణ జరగలేదని, మోను మనేసర్, అతని ముఠాను అరెస్టు చేసే వరకు నిరసన తెలుపుతామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Farmers Agitation : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అన్నదాతలు రోడ్డెక్కారు. ఢిల్లీ-హరియాణా రోడ్డుపై ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.