భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్పై భారత బ్యాట్స్మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి కొంతకాలంగా కట్టుకున్న రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టారు. సంప్రదాయ చికిత్సతో ఓ వైద్యుడు తన చేతికి కట్టు కట్టారని సీఎం యోగి అన్నారు. కొన్నిసార్లు సంప్రదాయ చికిత్సలను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారన్నారు. వాస్తవానికి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం తన మణికట్టుకు రిస్ట్ బ్యాండ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించి సీఎం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా…
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు.