దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఎంపిక చేసేందుకు హజ్ కమిటీ న్యూఢిల్లీలో డ్రాను నిర్వహించింది. తెలంగాణ రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన 3,690 మంది యాత్రికులు, జనరల్ కేటగిరీతో సహా శుక్రవారం లాట్ డ్రా ద్వారా ఎంపికయ్యారు.
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు.. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో.. గత ఏడాది హజ్యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కోవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు.. సౌదీ అరేబియా సైతం హజ్కు…