ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్… ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ను ఆస్కార్కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో…
సంక్రాంతి పండగని కాస్త ముందుగానే మొదలుపెడుతూ జనవరి 12న రిలీజ్ కానుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎంత హైప్ అయినా క్రియేట్ చేసుకోండి మహేష్ అసలైన మాస్ ని చూపిస్తాం అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ని పోస్టర్స్ తోనే…