Gopichand : మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న 33వ సినిమాను విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూల్లు, 55 రోజుల షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా హీరో గోపిచంద్తో పాటు మెయిన్ పాత్రధారులపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో…
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండీ హీరోయిన్గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్…
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ విభిన్న కథతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్లో 33వ ప్రాజెక్ట్ కావడంతో దీనిని ‘#Gopichand33’గా ట్యాగ్ చేస్తున్నారు. ‘ఘాజీ’ వంటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్, ఇప్పుడు గోపిచంద్తో కలిసి ఈ స్పెషల్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా (జూన్ 12) తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ వీడియో…
Sreenu Vaitla : టాలీవుడ్ లో శ్రీనువైట్లకు ఒకప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చేస్తున్న సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. చివరగా గోపీచంద్ తో విశ్వం మూవీ చేశాడు. అది కూడా అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా మరో మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్లకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా…
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ.…
మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన…
పోచారం ఐటీ కారిడార్లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో…
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి పరిచయం అక్కర్లేదు. విలన్గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం హీరోగా వరుస సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఇక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా గోపీచంద్ తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనుండగా, గోపీచంద్ కెరీర్ లో 33వ…
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి మరో సీక్వెల్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకునే ఆయన ఈసారి మాత్రం గోవా వెళ్లారు. ఆయన కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే కాదు రెండు మూడు స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్స్ సిద్ధం…