సోమవారం శివుడికి ఎంతో ఇష్టమయిన వారం. ఈరోజు స్తోత్ర పారాయణం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
మేషం :– ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి. వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు.…
ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. ఆదివారం నాడు సూర్య భగవానుడి స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్యభగవానుడే. ఆయన అశ్వారూఢుడై లోకమంతా సంచరిస్తూ తన కిరణాలతో జాతిని మేల్కొలుపుతూ వుంటాడు. ఆయన స్పర్శ తగిలితే ఎలాంటి మొండి వ్యాధులైనా నయం అవుతాయి.
మేషం :- దైవ, శుభ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. వ్యాపారాలల్లో పోటీ, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. అందరూ అయిన వారే అనుకుని మోసపోయే ఆస్కారం ఉంది. వృషభం :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన పురోభివృద్ధి సాధిస్తారు. విద్యార్థుల్లో ఆందోళన తొలగి నిశ్చింతకు లోనవుతారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ…
గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఎటువంటి బాధ అయినా మీ నుంచి దూరమవుతుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి వున్నా ఈ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో శుభకరం.
మాఘ అమావాస్య నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ దోషాలు పటాపంచలైపోతాయి.ప్రతి నెల ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే మార్చినెలలో రెండవ తేదీన వచ్చే మాఘ అమవాస్య కు ఎంతో విశిష్టత వుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు.. పవిత్ర నదులలో స్నానం చేయడం…
పరమ శివుడికి పూజచేయడానికి సోమవారం దివ్యమయిన వారం. ఈరోజు శ్రీ శివస్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మరణాలు తొలగిపోతాయి. శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రంతో పూజ చేయాలి. అలా చేస్తే కోటి జన్మల పాపం పోతుంది.
మేషం :- వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. విదేశీ ప్రయాణాలు నిరుత్సాహ పరుస్తాయి. మీరు ఇతరులతో సంభాషించడం మంచిది కాదని గమనించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో కొంత చికాకులు తప్పవు. వృషభం :- చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. ఒక సమస్య పరిష్కారం…