నాలుగేళ్ళ క్రితం ‘థడక్’ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ చిత్రాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలానే ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సీరిస్ లోనూ ఓ ఎపిసోడ్ లో నటించింది. మంచి కథలు ఎక్కడ ఉన్నా వాటిని చేజిక్కించుకోవాలని జాన్వీ కపూర్ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ…