దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం సరికొత్త జోష్ కనిపించింది. 10 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా భారీ ర్యాలీగా సూచీలు దూసుకెళ్లాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు.
Nurse Nimisha Priya: యెమెన్లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…
Instagram Suspend in Turkey: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ను టర్కీ నిషేధించింది. ఇన్స్టాగ్రామ్ను నిషేధించాలనే నిర్ణయానికి కారణానికి సంబంధించి టర్కీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో చెప్పలేదు. ఈ పరిమితి కారణంగా, టర్కీలోని ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు వెబ్ లేదా మొబైల్ యాప్ వంటి ఏదైనా మాధ్యమం ద్వారా ప్లాట్ఫారమ్ను ఉపయోగించలేరు. Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్.. నిషేధానికి…