గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. శుభకార్యాల సమయంలో బంగారం ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెండి ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 పెరగగా... తులం గోల్డ్పై మాత్రం రూ.1,200 తగ్గింది.
మగువలకు పసిడి ధరలు మళ్లీ షాకిచ్చాయి. కనకం దూకుడికి బ్రేక్లు పడడం లేదు. రోజుకోలాగా ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గి మరుసటి రోజు భారీగా పెరిగిపోతున్నాయి.
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది.
గోల్డ్ లవర్స్కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంటే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఇలా ధరలు దోబూచిలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఈ మధ్య రోజుకో లాగా ఉంటున్నాయి. ఒకసారి ఎక్కువగా పెరిగిపోతుంటే.. ఇంకో రోజు తక్కువగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్లో రెండు రోజులు వరుసగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంబరపడ్డారు. ధరలు తగ్గుముఖం పట్టొచ్చని అంతా భావించారు.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోయింది. మార్కెట్ ప్రారంభం దగ్గర ముగింపు వరకు ఓ రేంజ్లో భారీ లాభాల్లో సూచీలు దూసుకెళ్లాయి. భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం.. ఇన్వెస్టర్లకు భారీగా పంట పండింది.