దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. మే నెల వరకు ముహూర్తాలు ఉండడంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కనకం ధర ఠారెత్తిస్తోంది. రాకెట్లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యుల గుండె ఝళ్లుమంటోంది.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇన్వెస్టర్లకు రుచించలేదు. డీల్ తర్వాత సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తాయని ఆర్థిక నిపుణులు భావించారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ తిరోగమనం వెళ్తోంది.
బంగారం, వెండి ధరల దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గత వారం విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ వారం కూడా అదే రేంజ్లో దూసుకెళ్తున్నాయి. రాకెట్లా పరుగులు పెడుతున్నాయి.
వామ్మో.. బంగారం, వెండికి ఏమైంది? రాకెట్లా ధరలు దూసుకుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు మొదలయ్యాయి. బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగలేని పరిస్థితి. దీంతో సామాన్యుడి గుండె ఝల్లుమంటోంది.
ట్రంప్ బెదిరింపులు.. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. నిన్న రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈరోజు రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్లు నమోదు చేశాయి.
బాబోయ్ సిల్వర్కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
సిల్వర్ మళ్లీ రికార్డ్ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.