పసిడి ప్రియులకు మళ్లీ షాక్. కనకం మరోసారి ఝలక్ ఇచ్చింది. రోజుకోలాగా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు మళ్లీ పెరిగిపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. గత మూడు రోజులుగా ఐటీ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇంకోవైపు ఏఐ భయాలతో మార్కెట్ అతలాకుతలం అయింది.
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇటీవల ధరలు భారీగా పెరిగిపోయాయి. శుభకార్యాల సమయంలో పెరిగిపోవడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. మొత్తానికి శివరాత్రి సమయానికి ధరలు తగ్గుముఖం పట్టాయి.
గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. శుభకార్యాల సమయంలో బంగారం ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెండి ధర మాత్రం షాకిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 పెరగగా... తులం గోల్డ్పై మాత్రం రూ.1,200 తగ్గింది.
మగువలకు పసిడి ధరలు మళ్లీ షాకిచ్చాయి. కనకం దూకుడికి బ్రేక్లు పడడం లేదు. రోజుకోలాగా ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గి మరుసటి రోజు భారీగా పెరిగిపోతున్నాయి.
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది.
గోల్డ్ లవర్స్కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంటే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఇలా ధరలు దోబూచిలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఈ మధ్య రోజుకో లాగా ఉంటున్నాయి. ఒకసారి ఎక్కువగా పెరిగిపోతుంటే.. ఇంకో రోజు తక్కువగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి.