Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.…
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే గర్భగుడిని నిన్న ఆలయ ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్కి చెందిన యువకుడు ఉన్నారు. దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో ఏడేళ్ల చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల…
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే…
Uttarpradesh: ఢిల్లీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బీటెక్ విద్యార్థిని కీర్తి సింగ్ మొబైల్ ఫోన్ దోచుకున్న రెండో నిందితుడిని యూపీ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు.
Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్ స్టేషన్లో…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది.. ఘజియాబాద్లో రెండు అంతస్తుల భవనం కూలిపోయి చిన్నారులు మృతి చెందారు.. ఈ జిల్లాలోని లోని ప్రాంతంలో శనివారం జరిగిన పేలుడు కారణంగా రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.. రూప్నగర్ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్రమ పటాకుల యూనిట్ను నడుపుతున్న షరీక్కు ఇంటి యజమాని షకీల్ అద్దెకు ఇచ్చాడని డీసీపీ (రూరల్)…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మహిళ హింసకు గురవుతుంది. గ్యాంగ్ రేప్ లు, మహిళలను హత్య చేయడం, చిన్నారులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పశువులు రెచ్చిపోతూనే ఉంటున్నాయి. సినిమాలో డైలాగ్ లాగా నిజంగానే ఆడదంటే ఆట బొమ్మలానే…
ఘజియాబాద్లో ఓ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఆ బస్సు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్దిగా గుర్తించారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులను దించిన కొద్ది నిమిషాలకే బస్సులో మంటలు చెలరేగాయి.
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రయాణీకులు మరణిస్తూనే ఉన్నారు.
Ghaziabad: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని గౌర్ హోమ్ సొసైటీ లిఫ్ట్లో తొమ్మిది మంది చిక్కుకున్నారు. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటు లోపల్లోపల అరుస్తూనే ఉన్నారు.