Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కోసం భార్యను చంపేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే ఈ హత్య జరిగింది. భార్యను హత్య చేసిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Stampede: కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి..
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారం:
మధ్యప్రదేశ్ అశోక్నగర్లో దారుణం జరిగింది రైల్వే స్టేషన్లో భర్తతో వేచి చూస్తున్న మహిళపై ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులమని బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి రాజస్థాన్ జైపూర్ వెళ్లాల్సిన ట్రైస్ మిస్ కావడంతో 30 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ముంగవోలి రైల్వే స్టేషల్లో ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
భర్తకు మద్యం తాగే అలవాటు ఉండటంతో అతను మద్యం కోసం స్టేషన్ బయటకు వెళ్లిన సమయంలో ట్రైన్ మిస్సైందని రైల్వే పోలీస్ అధికారి జెఎల్ అహిర్వార్ తెలిపారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు జంట వద్దకు వచ్చి టికెట్లు, ఇతర వివరాలను అడిగారు, గుర్తింపు కార్డులు చూపమని బెదిరిస్తూ మహిళ భర్తను కొట్టారు. నిందితుల్లో ఒకరు మహిళ భర్తను తీసుకెళ్లగా.. మరో వ్యక్తి సమీపంలోని పొదల్లోకి మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని నిందితులపై గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. వారి కొసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!