నేటి పిల్లలకు స్మార్ట్ఫోన్ అనేది కేవలం ఒక పరికరం కాదు, అది వారి శరీరంలో ఒక అదనపు అవయవంలా మారిపోయింది. ఉదయం కళ్లు తెరవకముందే ఫోన్ వెతకడం, రాత్రి నిద్రపోయే వరకు దాన్ని వదలకుండా ఉండటం ఒక సహజ లక్షణం గా మారిపోయింది. అయితే తాజాగా ఘజియాబాద్లో ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ పై సంచలన దర్శకుడు ఆర్జీవీ…
ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 9వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురు కూడా ‘కొరియన్ లవ్ గేమ్’కు బానిసై ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Ghaziabad Sisters Suicide: ఆ టీనేజ్ అమ్మాయిల పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్గా మారాయి. మొబైల్ గేమ్లో ఆడే… చివరి టాస్క్ వారికి లైఫ్ రిస్క్గా మారింది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిందీ ఘోరం. ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు.. ఏకంగా తమ అపార్టుమెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. స్మార్ట్ ఫోన్స్.. అందులో ఉండే మొబైల్ గేమ్స్ పిల్లల ఉసురు తీస్తున్నాయి. పిల్లల్లో…
UP: “సారీ నాన్న” ఇదేదో మామూలుగా చెప్పిన సారీ కాదు.. తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుని తన తండ్రికి చెప్పిన వివరి వ్యాఖ్య ఇది. ముగ్గురు కుమార్తెను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్లోని వ్యాఖ్య ఇది. నిర్జీవంగా పడి ఉన్న ముగ్గురు కూతుళ్లను, వాళ్లు చివరి సారీగా రాసిన లెటర్ను చదివిన ఆ తండ్రి ఎంత ఆవేదనకు గురయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నా.. అసలు ఏం జరిగిందంటే..