డైరెక్టర్ హరీశ్ శంకర్ మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు రూపొందించాడు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వర్క్ చేయలేదు. 2006తో షాక్తో మొదలైన హరీశ్ శంకర్ దర్శకత్వ ప్రస్థానం ఈ పదిహేనేళ్ళలో ఏడు చిత్రాలు తీసేలా చేసింది. ఎనిమిదో చిత్రం పవన్ కళ్యాణ్ తో మైత్రీ మూవీ మేకర్స్ కోసం చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో మూవీస్ చేశాడు…
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి…