India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Stock Market Crash : సోమవారం భారత స్టాక్ మార్కెట్లో.. ఆపై అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ల సంపదలో భారీ క్షీణత ఉంది.
Mukhesh Ambani : బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ స్వల్ప పతనంతో ముగిసినప్పటికీ, ట్రేడింగ్ సెషన్లో పెద్ద పతనం కనిపించింది. కొన్ని షేర్లలో భారీ క్షీణత కనిపించగా,
Adani Group : స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైనప్పుడు ఎంత పెద్ద మిలియనీర్లకైనా వణుకు తెప్పిస్తుంది. బుధవారం కూడా స్టాక్ మార్కెట్లలో ఇదే గందరగోళ వాతావరణం నెలకొంది.
Mark Zuckerberg : ఫేస్ బుక్ బాస్ మార్క్ జుకర్ బర్గ్ బిలియనీర్ల ప్రపంచంలో కలకలం సృష్టించాడు. ఒక్క రోజులో 28 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
US Credit Rating: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం కుదేలయ్యాయి. దీంతో ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్ల సంపద ఏకకాలంలో క్షీణించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.