Ameesha Patel : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషాపటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలే.
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం జరిగింది.దీనితో దేశం మొత్తం దుర్భర స్థితిని అనుభవించింది.ప్రజలు అందరూ తమ ఇంటిలోనే ఉండిపోయారు.థియేటర్లన్నీ కూడా మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి .ఓటీటీల లో ప్రసారమయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ నిబంధనలు లేవు.సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ కంటెంట్…
అమీషా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సినిమాల లో నటించింది.. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమీషా పటేల్ బాలీవుడ్ లో వరుస సినిమాల లో నటిస్తుంది.రీసెంట్ గా ‘గదర్ 2 సినిమా లో నటించింది..ఈ సినిమాలో సన్నీడియోల్ కు జోడిగా అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా 1971లో ఇండో-పాక్…
తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే…