PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫ్రాన్స్ చేరుకున్నారు. బాస్టిల్ డే పరేడ్ కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కి చేరుకున్నాు. పీఎం మోడీని అక్కడి ప్రభుత్వం ఘనంగా ఆహ్వానించింది. ఫ్రాన్స్ ప్రధాని లెలిజబెత్ బోర్న్ ఆయనకు స్వాగతం పలికారు. జూలై 13,14 తేదీల్లో ఆయన ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. మోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్…
France riots: అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. నహెల్ అనే 17 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం అపకపోవడంతో, ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వరసగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇమన్యుయల్ మక్రాన్ ప్రభుత్వం అల్లర్లను అణిచివేయలేకపోతోంది.
ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి.
Benjamin Mendy: మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ 10,000 మంది మహిళలతో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అక్టోబర్ 2020లో చెషైర్ లోని మెట్రామ్ సెయింట్ ఆండ్రూలోని తన భవనంలో 24 ఏళ్ల వయసు ఉన్న యువతిపై 28 ఏళ్ల బెంజమిన్ మెండీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫ్రాన్స్లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి.
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు.
భారతదేశం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.
భారత వైమానిక దళంలో అత్యంత అధునాతనమైన, ఆధునిక యుద్ధ విమానాల గురించి మాట్లాడితే మొదటి పేరు రాఫెల్దే వస్తుంది. రాఫెల్ను భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 రాఫెల్ జెట్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకెళ్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల దిగుమతిలో 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం 2018 నుండి 2022 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా తర్వాతి స్థానంలో ఉంది.