CM Revanth Reddy: రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..
Assembly paying tribute to Rosaiah. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, విలువలతో కూడిన రాజకీయం చేశారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. రోశయ్య మరణంపై…