విదేశీ మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా.. యూరోపియన్ యూనియన్ (EU)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో ఔషధం విజయవంతమై అక్కడ డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందినట్లయితే.. ఆ ఔషధానికి భారత్ లో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. అంటే తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులను కూడా నేరుగా భారతదేశంలోనే విక్రయించవచ్చు.
Drugs : ఢిల్లీ-ఎన్సీఆర్లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. శనివారం సెక్టార్-126 నోయిడా పోలీస్ స్టేషన్ నోయిడా-ఢిల్లీలో ఉన్న అమిటీ యూనివర్శిటీ, ఇతర విద్యా సంస్థల విద్యార్థులకు, ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఛేదించింది.