ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఈ విషయం జరిగిన నిమిషాలలో ఆ విషయం కాస్త ప్రపంచం నలుమూలల ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తరచు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలో వైరల్ గా మారుతున్నాయి. మరి కొందరైతే ఫుడ్ బ్లాగర్స్ అంటూ రకరకాల ఆహార పదార్థాలను చూపిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో…
ఓ మహిళ తన స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి దోశను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన దోశను తింటుండగా అనుమానం రావడంతో దోశను నిశితంగా పరిశీలించింది. అలా చూసిన ఆవిడ షాక్ కు గురైంది. హోటల్ వాళ్ళు ఇచ్చిన దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనబడ్డాయి. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి సదరు మహిళ విషయాన్ని సోషల్ మీడియాతో…
Viral : కొందరు పెళ్లిలో సరదాగా గడపాలని కోరుకుంటారు. మరికొందరు పెళ్లికి వెళ్లి మంచి ముక్కలు తినాలనుకుంటారు. అలా వెళ్లినప్పుడు పెళ్లి సమయంలో వాన పడితే ఎలా ఉంటుంది.