కోల్కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో…
ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొత్తలో బాగా పని చేస్తుంది.. రాను రాను వాడే కొద్ది దాని పెర్ఫార్మన్స్ స్లో అవుతుంది.. ముఖ్యంగా ఫోన్ల గురించి చూస్తే.. మనం వాడినా, వాడాకున్నా చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇది చిరాగ్గా అనిపిస్తుంది.. స్మార్ట్ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం పెద్ద సమస్యగా అందరూ భావిస్తూ ఉంటారు. ఫోన్ వాడినా వాడకపోయినా అది ఆన్లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లో బ్యాటరీ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ పాటించాలని…
ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది.…
హైదరాబాద్ నిజాం వారసుడిని ప్రకటించింది చౌమహల్లా ప్యాలెస్. ప్రిన్స్ ముకర్రమ్ ఝా మృతి అనంతరం ఆయన వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ ఝాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు.