శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి.
తాజాగా నిర్వహించిన హెల్త్ సర్వే ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో గుబులు రేపుతోంది.. తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడినట్టు తేలింది
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన తరువాత కరోనా ఉధృతి భారీగా పెరిగింది. కరోనా కారణంగా అన్నింటిని మూసేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా తగ్గడం లేదు. పైగా కొత్త కొత్త పేర్లతో వైరస్ పుట్టుకొస్తున్నది. ఇజ్రాయిల్లో ఇటీవలే ఫ్లురోనా అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇన్ఫ్లుయెంజా, కరోనా రెండు ఒకే వ్యక్తిలో బయటపడితే ఫ్లురోనా…
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మన చేతుల్లోనే వుంది. మన వంటిల్లే మంచి వైద్యశాల. ఏ ఆరోగ్య ఇబ్బంది అయినా మన వంటింట్లో దొరికే దినుసులతో నయం చేసుకోవచ్చు. వంటింట్లో మనం నిత్యం వాడేది ఎక్కువగా పసుపునే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో వాడితే మీకు తెలియదు. మనం పాలు మామూలుగా తాగేకంటే అందులో కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు తీసుకోవడం మంచిది.…