Bank Locker: ఏ వ్యక్తి అయినా వారి పేరు మీద ఏ బ్యాంకులోనైనా లాకర్ని తీసుకోవచ్చు. అక్కడ వారికి ఇప్పటికే బ్యాంకింగ్ ఖాతా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా లాకర్ ను తీసుకోవచ్చు. కానీ., బ్యాంకు లాకర్ నిబంధనల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్యాంక్ లాకర్ ఒప్పందం, దానికి అయ్యే ఛార్జీలు, లాకర్లకు సంబ�
FD Rates: సెప్టెంబర్ నెలలో, ఫిక్స్డ్ డిపాజిట్ పై 8 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్న కొన్ని బ్యాంకులు ఉన్నాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పై 8 శాతం వడ్డీని పొందాలనుకుంటే, మీరు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అన్నీ ఫిక్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును చాలా కాలం పాటు స్థిరంగా ఉంచినప్పటికీ... ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచాయి.
Bank FD Rate Increased: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తాయి.
Indians invest in Fixed Deposit: పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలకు అంతే లేదు.. అయితే.. భారతీయులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.. అసలు భారతీయులకు ఎఫ్డీలు అంటే ఎందుకంత మక్కువ? అనే అంశాలపై ఓ సర్వే ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. భారతదేశంలోని వ్య�
ICICI Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేట్లను సవరించినట్లు వివరించింది. 7 రోజుల నుండి 29 రోజ�
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిన్నారుల్లో భరోసా నింపగా.. కేంద్రం కూడా మేమున్నామంటూ ధైర్యాన్ని చెపుతూ.. వారికి ఆర్థికసాయం ప్రక�