ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్…
2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన రెండు పోస్టర్స్ ను అక్షయ్ కుమార్ శనివారం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు… ఉజ్జయినిలో పంకజ్ త్రిపాఠీతో పాటు ఉన్న ఓ చిన్న పాటి వీడియోనూ విడుదల చేశారు. ‘మీ శుభాకాంక్షలు, అభినందనలు ‘ఓఎంజీ -2’కు కావాలి. ప్రధానమైన సామాజికాంశం నేపథ్యంలో ఈ సినిమాను నిజాయితీతో తీయబోతున్నాం. ఈ ప్రయాణంలో ఆదియోగి ఆశీస్సులు మాకు ఉంటాయని…