సోషల్ మీడియా రోజు రోజుకు ఎంతగా డెవలప్ అవుతుందో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇరవైనాలుగు గంటలు ఎదో ఓ కారణంగా ఇంటర్నెట్ వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ‘ఏఐ’ ఫొటోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతున్నాయె చెప్పకర్లేదు. ఈ ఏఐతో లాభాలు ఉన్నాయా, నష్టాలు కూడా ఉన్నాయా తెలిదు కానీ దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఇక ఓ సినిమా తీయాలంటే దాని కోసం చాలా మంది పని చేయాలి, కోట్ల…
అక్టోబర్ 25న థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ను భారత మహిళ గెలుచుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ గుప్తా నిలిచారు. పంజాబ్ జలంధర్కు చెందిన 20 ఏళ్ల రేచల్.. 70కి పైగా దేశాలకు చెందిన పోటీదారులను ఓడించింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ…రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. పాత రికార్డులను బద్దలు చేస్తూ…తన పేరిట లిఖించుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ…అంతర్జాతీయ క్రికెట్లో 15వేల పరుగులు పూర్తి చేశాడు. మైదానంలో పరుగులతోనే కాదు.. సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లతోనూ….కెప్టెన్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఓ ఘనమైన రికార్డును అందుకున్నాడు. కోహ్లీని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవారి సంఖ్య 150 మిలియన్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. మొట్టమొదటి ఆసియా వ్యక్తి కూడా అతడే.…